కేంద్ర హోంశాఖ: వార్తలు
Census: జన గణన ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్.. కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
దేశంలో 15 ఏళ్ల విరామానంతరం చేపట్టబోయే జనగణన (Census) ప్రక్రియకు సంబంధించి కీలక అడుగు పడింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
Ministry of Home Affairs: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
పాకిస్థాన్తో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్ననేపథ్యంలో,భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
#NewsBytesExplainer: మాక్ డ్రిల్ అంటే ఏమిటి? దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
మే 7న దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
Mock Drills: కేంద్ర హోంశాఖ కీలక సమావేశం.. రేపు 244చోట్ల సెక్యూరిటీ మాక్ డ్రిల్స్
పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్,పాకిస్థాన్ మధ్య పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి.
Mock Drill: దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం
పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడికి పాల్పడినవారికి, కుట్రలో పాల్గొన్నవారికి చావు దెబ్బ తప్పదని హెచ్చరించారు.
CISF: 'సీఐఎస్ఎఫ్'లో మొదటి పూర్తిస్థాయి మహిళా రిజర్వ్ బెటాలియన్
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో తొలిసారి పూర్తిస్థాయిలో మహిళల రిజర్వ్ బెటాలియన్ను మంజూరు చేసింది.
75th Republic Day: 1132 మంది సిబ్బందికి శౌర్య పతకాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ
75వ గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు గురువారం కేంద్ర ప్రభుత్వం జాతీయ శౌర్య, సేవా అవార్డులను ప్రకటించింది.
French journalist: భారత్కు వ్యతిరేకంగా కథనాలు.. ఫ్రెంచ్ జర్నలిస్టుకు కేంద్రం నోటీసులు
ఫ్రెంచ్ జర్నలిస్ట్ వెనెస్సా డౌగ్నాక్కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(FRRO) నోటీసులు జారీ జారీ చేసింది.
మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్ఎస్పీ శ్రీనగర్ రాకేష్ బల్వాల్ నియామకం
ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్,హత్య తర్వాత మణిపూర్ మరో మారు హింసాత్మకంగా మారడంతో, సీనియర్ IPS అధికారి రాకేష్ బల్వాల్ను ఈశాన్య రాష్ట్రానికి రప్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. తెలుగు రాష్ట్రాలలో ఎంతమందికంటే..?
2023 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈసారి మొత్తం 954 మంది సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది.